Lokesh: శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్ ఆలయంలో నారా లోకేశ్ పూజలు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh) చెన్నైలో పర్యటిస్తున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్ ఆలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తెదేపా శ్రేణులు లోకేశ్కు ఘనస్వాగతం పలికారు.
Published : 27 Feb 2024 16:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల