Lokesh: శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్‌ ఆలయంలో నారా లోకేశ్‌ పూజలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Lokesh) చెన్నైలో పర్యటిస్తున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్‌ ఆలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తెదేపా శ్రేణులు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.

Published : 27 Feb 2024 16:52 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Lokesh) చెన్నైలో పర్యటిస్తున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్‌ ఆలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తెదేపా శ్రేణులు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.

Tags :

మరిన్ని