Chandrababu: కడప ఎంపీ సీటునూ మనమే గెలవబోతున్నాం: చంద్రబాబు
ఎన్డీయే కేంద్రంలో 400కుపైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని..రాష్ట్రంలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.
Published : 23 Mar 2024 16:42 IST
Tags :