Nellore: మధ్యలోనే నిలిచిన నాడు-నేడు పనులు.. విద్యార్థులకు తప్పని తిప్పలు
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సకల హంగులతో తరగతి గదులను తీర్చిదిద్దాం.. అంటూ జగన్ గొప్పగా ప్రచారం చేస్తున్నారు. కానీ అవి ఉత్త మాటలే అనేందుకు నెల్లూరు జిల్లాలోని పాఠశాలలే నిదర్శనం. తరగతి గదుల విస్తరణ అంటూ ఇష్టారాజ్యంగా ఉన్న గోడలను పడగొట్టేశారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
Published : 15 Apr 2024 19:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!