Pattabhi: చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారు?: పట్టాభిరామ్

సీఎం జగన్ పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారని ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? అంటూ తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్  ప్రశ్నించారు. కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారని నిలదీశారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే నడిచాయని తేల్చిచెప్పారు. గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికత్తి నాటకాలు ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. 

Published : 15 Apr 2024 10:39 IST

సీఎం జగన్ పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారని ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? అంటూ తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్  ప్రశ్నించారు. కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారని నిలదీశారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే నడిచాయని తేల్చిచెప్పారు. గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికత్తి నాటకాలు ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని