Pattabhi: చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారు?: పట్టాభిరామ్
సీఎం జగన్ పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారని ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? అంటూ తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు. కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారని నిలదీశారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిచాయని తేల్చిచెప్పారు. గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికత్తి నాటకాలు ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.
Published : 15 Apr 2024 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!