Pattabhi: జగన్‌పై దాడి కేసులో యువకులను ఇరికించే ప్రయత్నం: పట్టాభి

గులకరాయి డ్రామాలో బలహీన వర్గాలకు చెందిన యువకులను బలిచేస్తున్నారని తెలుగుదేశం ధ్వజమెత్తింది. ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న కుట్రల్ని తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు.

Published : 17 Apr 2024 14:01 IST

గులకరాయి డ్రామాలో బలహీన వర్గాలకు చెందిన యువకులను బలిచేస్తున్నారని తెలుగుదేశం ధ్వజమెత్తింది. ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న కుట్రల్ని తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు.

Tags :

మరిన్ని