TDP: భద్రతా వైఫల్యం వల్లే పల్నాడులో అల్లర్లు: లావు శ్రీకృష్ణదేవరాయలు

పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. పోలింగ్ రోజు పల్నాడులో హింసాత్మక ఘటనలు జరిగాయని నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.

Published : 21 May 2024 13:00 IST

పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. పోలింగ్ రోజు పల్నాడులో హింసాత్మక ఘటనలు జరిగాయని నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. తానే హింసకు ప్రేరేపించినట్లు.. వైకాపా (YSRCP) నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు. పిన్నెల్లి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వీడియోలు విడుదల చేశారు. ఎన్నికల రోజున భద్రతా వైఫల్యం వల్లే అల్లర్లు జరిగాయని.. దీనిపై సిట్ అధికారులు విచారణ జరపాలని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని