Nellore: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లేని భోజనంతో రోగులకు ఇబ్బందులు!
ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న రోగులకు పౌష్ఠికాహారం చాలా అవసరం. అలాంటిది ప్రభుత్వ దవాఖానాల్లో నాసిరకం భోజనంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ జగన్ సర్కారు.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించక పోవడంతో.. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి ఆహారం అందించడం లేదు. సరైన భోజనం అందక.. ఒక్కో రోగిపై సగటున 150 నుంచి 250 రూపాయల వరకు ఆర్థిక భారం పడుతోందని బాధితులు వాపోతున్నారు.
Updated : 16 Apr 2024 19:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి