KTR: జర్నలిస్ట్ శంకర్‌పై దాడి వెనక సీఎం రేవంత్ హస్తం!: కేటీఆర్‌

జర్నలిస్ట్ శంకర్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. రంగారెడ్ది జిల్లా  తుర్కయంజాల్‌లోని శంకర్ నివాసానికి వెళ్లిన ఆయన.. దాడి ఘటనపై ఆరా తీశారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. 

Published : 26 Feb 2024 15:11 IST

జర్నలిస్ట్ శంకర్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. రంగారెడ్ది జిల్లా  తుర్కయంజాల్‌లోని శంకర్ నివాసానికి వెళ్లిన ఆయన.. దాడి ఘటనపై ఆరా తీశారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. 

Tags :

మరిన్ని