Somireddy: ఏపీలో అరాచకాలు సృష్టించింది వైకాపానే: సోమిరెడ్డి

వైకాపా నాయకులపై తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Published : 07 Jun 2024 16:45 IST

వైకాపా నాయకులపై తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు సృష్టించింది వైకాపానే అని అరోపించారు. వై నాట్ 175 అని ప్రగల్భాలు పలికిన వైకాపాకి కనీసం ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా ప్రజలు చెంప దెబ్బ కొట్టారని దుయ్యబట్టారు. వైకాపా పాలనలో అరచకాలకు సృష్టికర్త అయిన రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డిని రాష్ట్రం నుంచి వెళ్లకుండా చూడాలని గవర్నర్‌ను సోమిరెడ్డి కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు