TDP: రంజుగా కృష్ణా రాజకీయం.. నాలుగు స్థానాల్లో తెదేపా అభ్యర్థులపై ఉత్కంఠ

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరున్న ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాజకీయం రంజుగా మారింది. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 10 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. మిగిలిన నాలుగు స్థానాల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశమయ్యింది. ప్రకటించాల్సిన నాలుగు స్థానాల్లో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. కీలకమైన పెనమలూరు, మైలవరం స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠ వీడలేదు.

Updated : 26 Feb 2024 12:51 IST

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరున్న ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాజకీయం రంజుగా మారింది. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 10 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. మిగిలిన నాలుగు స్థానాల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశమయ్యింది. ప్రకటించాల్సిన నాలుగు స్థానాల్లో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. కీలకమైన పెనమలూరు, మైలవరం స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠ వీడలేదు.

Tags :

మరిన్ని