Chandrababu: జగన్‌ పనైపోయింది.. రాజకీయ తుపానుకు ఇది నాంది!: చంద్రబాబు

ఏపీలో మార్పు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో పేదలు అన్ని విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన ప్రసంగించారు. 

Published : 26 Feb 2024 20:22 IST

ఏపీలో మార్పు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో పేదలు అన్ని విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన ప్రసంగించారు. 

Tags :

మరిన్ని