Chandrababu: వైకాపా నేతలు కొండల్ని మింగేశారు.. ఉత్తరాంధ్రను ఊడ్చేశారు!: చంద్రబాబు

వైకాపా నేతలు ఉత్తరాంధ్రను దోచేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. కనిపించిన కొండలన్నిటినీ కబ్జా చేశారని ఆరోపించారు. 

Published : 14 Apr 2024 18:45 IST

వైకాపా నేతలు ఉత్తరాంధ్రను దోచేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. కనిపించిన కొండలన్నిటినీ కబ్జా చేశారని ఆరోపించారు. 

Tags :

మరిన్ని