Chandrababu: జగన్‌ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే!: చంద్రబాబు

ఎవరూ ఓట్లేయరనే కారణంతోనే ఉద్యోగుల్లా అభ్యర్థులను ఇతర నియోజకవర్గాలకు జగన్‌ బదిలీ చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్‌ చెప్పేవి అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలేనని ఆరోపించారు. 

Published : 15 Apr 2024 19:23 IST

ఎవరూ ఓట్లేయరనే కారణంతోనే ఉద్యోగుల్లా అభ్యర్థులను ఇతర నియోజకవర్గాలకు జగన్‌ బదిలీ చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్‌ చెప్పేవి అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలేనని ఆరోపించారు. 

Tags :

మరిన్ని