Chandrababu: ట్రెండ్‌ మారింది.. వైకాపా బెండు తీస్తారు!: చంద్రబాబు

పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.. వైకాపా బెండు తీస్తారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated : 30 Mar 2024 16:38 IST

పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.. వైకాపా బెండు తీస్తారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని