Chandrababu: క్లైమోర్‌ మైన్స్‌కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా?: చంద్రబాబు

విశాఖ జిల్లా గాజువాకలో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు.

Updated : 14 Apr 2024 20:25 IST

విశాఖ జిల్లా గాజువాకలో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు.

Tags :

మరిన్ని