Bonda Uma: ఏపీలో అన్ని సర్వేలూ ఎన్డీయే కూటమికే అనుకూలం: బొండా ఉమా

ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 4న ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని తెదేపా (TDP) నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Updated : 26 May 2024 15:22 IST

ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 4న ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని తెదేపా (TDP) నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని సర్వేలు ఎన్డీయే కూటమికే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని బొండా ఉమా ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు