TDP: వైకాపా ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌: దేవినేని ఉమ

ప్రతిపక్ష నేతల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్యాప్  చేస్తోందని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎన్డీఏ నేతల ఫోన్లను ట్యాపింగ్  చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో నేతల వ్యక్తిగత సమాచారాన్ని వైకాపా ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారకులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

Published : 12 Apr 2024 17:14 IST

ప్రతిపక్ష నేతల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్యాప్  చేస్తోందని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎన్డీఏ నేతల ఫోన్లను ట్యాపింగ్  చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో నేతల వ్యక్తిగత సమాచారాన్ని వైకాపా ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారకులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags :

మరిన్ని