TDP: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన.. ఒక అభూతకల్పన: రఘురామ

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన ఒక అభూతకల్పన అని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు.

Published : 24 Apr 2024 13:42 IST

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన ఒక అభూతకల్పన అని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా (TDP) అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామ.. చంద్రబాబు సీఎం కావాలని, ప్రజల కష్టాలు తీరాలని కోరుకున్నట్లు తెలిపారు.    

Tags :

మరిన్ని