TDP: వైకాపా ఐదేళ్ల పాలనలో అంతా అప్పులమయమే: విజయ్ కుమార్

వైకాపా ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులమయంగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రోజుకు రూ.257 కోట్లు అప్పు చేయడం, అందులో రూ.80 కోట్లు వడ్డీ కట్టేందుకే ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.  

Updated : 27 Feb 2024 17:33 IST

వైకాపా ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులమయంగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రోజుకు రూ.257 కోట్లు అప్పు చేయడం, అందులో రూ.80 కోట్లు వడ్డీ కట్టేందుకే ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.  

Tags :

మరిన్ని