Harish Rao: పార్టీ మారే వాళ్లను.. మళ్లీ భారాసలో చేర్చుకోం: హరీశ్ రావు
ఇంతకాలం పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లే వాళ్లను కాళ్లు పట్టుకున్నా మళ్లీ భారాసలో (BRS) చేర్చుకోమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. పార్టీ మారే వాళ్లకు కాలమే సమాధానం చెబుతుందన్న ఆయన.. ఇది ఆకులు రాల్చే కాలమని, కొత్త చిగురు మళ్లీ భారాసలో పుట్టుకువస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను దెబ్బ తీయాలనుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఉద్ఘాటించారు.
Published : 29 Mar 2024 18:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్