Anam Venkata Ramana Reddy: ఏపీలో రూ. వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం: ఆనం

ఆంధ్రప్రదేశ్‌లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్‌ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ₹45వేల కోట్ల నుంచి ₹50 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగిందన్నారు. ఒక్క తిరుపతిలోనే ₹4,052 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 

Published : 08 Dec 2023 12:54 IST

ఆంధ్రప్రదేశ్‌లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్‌ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ₹45వేల కోట్ల నుంచి ₹50 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగిందన్నారు. ఒక్క తిరుపతిలోనే ₹4,052 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 

Tags :

మరిన్ని