Lok Sabha Polls: లోక్‌సభ ఎంపీల్లో 251 మందిపై క్రిమినల్‌ కేసులు!

లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 105 మంది చదువుకున్నది 5 నుంచి 12 వరకే. మొత్తం ఎన్నికైన ఎంపీల్లో 251మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Published : 06 Jun 2024 19:01 IST

లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 105 మంది చదువుకున్నది 5 నుంచి 12 వరకే. మొత్తం ఎన్నికైన ఎంపీల్లో 251మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 27 మంది కొన్ని కేసుల్లో దోషులుగా తేలినవారు కూడా ఉన్నారు. నూతనంగా ఎంపికైన వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ల విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు