Phone Tapping Case: భారాస గెలుపే లక్ష్యంగా ఫోన్లు ట్యాప్‌ చేశాం: భుజంగరావు

భారాసకు వ్యతిరేక స్వరం వినిపించే వారందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ.. ఎలాగైనా ఆ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేశామని అదనపు ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ కేసు వాంగ్మూలంలో వెల్లడించారు.

Updated : 28 May 2024 21:03 IST

భారాసకు వ్యతిరేక స్వరం వినిపించే వారందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ.. ఎలాగైనా ఆ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేశామని అదనపు ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ కేసు వాంగ్మూలంలో వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్‌కు ఆర్థికసాయం అందించేవారి ఫోన్‌కాల్స్‌ను రహస్యంగా రికార్డు చేశామని తెలిపారు. భారాస నేతల సూచనలతో వివిధ కంపెనీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తల వివాదాలు పరిష్కరించినట్లు చెప్పారు.

Tags :

మరిన్ని