KTR: రాజకీయ కక్షతోనే రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు: కేటీఆర్‌

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) ఆరోపించారు.

Published : 30 May 2024 12:48 IST

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) ఆరోపించారు. రాజకీయ కక్షతోనే రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు. భారాస నేతలతో కలిసి హైదరాబాద్‌లోని చార్మినార్‌ను కేటీఆర్‌ సందర్శించారు. 

Tags :

మరిన్ని