Chandrababu: పాలకులుగా కాదు.. ప్రజాసేవకులుగా పనిచేస్తాం: చంద్రబాబు

అధికార పగ్గాలు చేపట్టాక పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పనిచేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Published : 05 Jun 2024 12:33 IST

ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాక పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు