AP News: పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు

పింఛన్ల పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.

Published : 11 Jun 2024 12:41 IST

పింఛన్ల పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున అధికారులు వివరాల సేకరణ పనిలో పడ్డారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు