Bonda Uma: సీఎస్‌ జవహర్‌రెడ్డి రూ.2 వేల కోట్ల భూ కుంభకోణం: బొండా ఉమా

సీఎం జగన్, ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి రూ.2 వేల కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బొండా ఉమా ఆరోపించారు.

Updated : 27 May 2024 13:44 IST

సీఎం జగన్, ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి రూ.2 వేల కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బొండా ఉమ ఆరోపించారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్‌ బుకాయిస్తున్నారని, అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ దందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్ లేదా సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. జవహర్ రెడ్డిని సీఎస్‌ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని