Nara Brahmani: గన్నవరం చేరుకున్న నారా బ్రహ్మణి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి.. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

Published : 11 Jun 2024 19:11 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి.. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. భాజపా రాష్ట్ర ఇంచార్జి సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు విజయవాడ చేరుకున్నారు.

Tags :

మరిన్ని