Nara Lokesh: మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న నారా లోకేశ్‌, బ్రాహ్మణి

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Updated : 06 Jun 2024 19:26 IST

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి లోకేశ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు