NDA Allience: ఎన్డీయే కూటమి నేతల సమావేశం.. పాల్గొన్న చంద్రబాబు, పవన్‌

పాత పార్లమెంట్‌ భవనంలో ఎన్డీయే కూటమి నేతలు, భాజపా ఎంపీలు సమావేశం అయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు.

Updated : 07 Jun 2024 12:21 IST

పాత పార్లమెంట్‌ భవనంలో ఎన్డీయే కూటమి నేతలు, భాజపా ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెదేపా, జేడీఎస్‌, ఎన్‌సీపీ, జనసేన, అప్నాదళ్‌ ఎంపీలు పాల్గొన్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.

Tags :

మరిన్ని