Pemmasani Chandra Sekhar: తొలి ఎన్నికల్లో ఎంపీ.. కేంద్రమంత్రిగా పెమ్మసాని

తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు.

Published : 10 Jun 2024 10:33 IST

తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు.  గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి.. వైద్యరంగంలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే  ప్రజల మద్దతు పొంది.. కేంద్రమంత్రి అయ్యారు. 

Tags :

మరిన్ని