Dokka Manikya Varaprasad: తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌: డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు.

Published : 05 Jun 2024 16:30 IST

తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్‌ చేసి వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు.

Tags :

మరిన్ని