Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన కూటమి నేతలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు.

Published : 06 Jun 2024 13:17 IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన కూటమి నేతలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు.

Tags :

మరిన్ని