TDP: పల్నాడులో హింసపై ముందే అప్రమత్తం చేశాం: తెదేపా నేత జూలకంటి

పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేసినా దురదృష్టవశాత్తూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు.

Published : 21 May 2024 12:17 IST

పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేసినా దురదృష్టవశాత్తూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉండిపోయిందన్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన హింసపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసీ, పోలీసులు తీరును తప్పుబట్టారు. పిన్నెల్లి అనేకసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు