TDP: పిన్నెల్లిని తప్పించాలనే నామమాత్రపు కేసులు పెట్టారు: మహ్మద్‌ ఇక్బాల్‌

జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే హింసకు తెరలేపి గెలవాలని వైకాపా నేతలు ప్లాన్‌ చేశారని శాసనమండలి సభ్యుడు మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు.

Published : 24 May 2024 16:55 IST

జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే హింసకు తెరలేపి గెలవాలని వైకాపా నేతలు ప్లాన్‌ చేశారని శాసనమండలి సభ్యుడు మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, నరసరావుపేట ఘటనలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. పిన్నెల్లిని తప్పించాలని కావాలనే నామమాత్రపు కేసులు పెట్టారని మండిపడ్డారు. జూన్ 4న కూటమి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని