Vemireddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు

తిరుమల శ్రీవారిని తెదేపా (TDP) నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakarreddy), ప్రశాంతి దంపతులు దర్శించుకున్నారు.

Published : 05 Jun 2024 16:57 IST

తిరుమల శ్రీవారిని తెదేపా (TDP) నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakarreddy), ప్రశాంతి దంపతులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేమిరెడ్డి దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని