Nara Lokesh: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతాం: నారా లోకేశ్‌

రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. గుంటూరు ఎంపీ జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్‌ మాట్లాడారు. అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు. ఆయన కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

Updated : 28 Jan 2024 18:37 IST

రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. గుంటూరు ఎంపీ జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్‌ మాట్లాడారు. అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు. ఆయన కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

Tags :

మరిన్ని