AP News: పింఛన్ల పంపిణీని వైకాపా అడ్డుకుంటూ.. తెదేపాపై నెపం!

సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పంఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా అడ్డుకుంటూ.. ఆ నెపాన్ని ప్రతిపక్ష తెలుగుదేశంపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులు, వికలాంగులు, మహిళల్ని 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు మండుటెండల్లో నడిపించే వికృత క్రీడ ప్రారంభించింది.

Published : 01 Apr 2024 12:41 IST

సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పంఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా అడ్డుకుంటూ.. ఆ నెపాన్ని ప్రతిపక్ష తెలుగుదేశంపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులు, వికలాంగులు, మహిళల్ని 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు మండుటెండల్లో నడిపించే వికృత క్రీడ ప్రారంభించింది.

Tags :

మరిన్ని