Nellore: అధికారుల నిర్లక్ష్యంతో.. అధ్వానంగా ఎన్‌టీఆర్‌ నెక్లెస్‌ రోడ్డు, స్వర్ణాల చెరువు!

నెల్లూరులో పురపాలకశాఖ అధికారుల నిర్లక్ష్యంతో.. నెక్లెస్‌ రోడ్డు పార్కు, స్వర్ణాల చెరువు బండ్‌ అధ్వానంగా తయారయ్యాయి. వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. పర్యవేక్షణ లేక పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. రోడ్లకు పగుళ్లు వచ్చి కనీసం నడిచేందుకు వీలులేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. 

Updated : 29 Nov 2023 19:29 IST

నెల్లూరులో పురపాలకశాఖ అధికారుల నిర్లక్ష్యంతో.. నెక్లెస్‌ రోడ్డు పార్కు, స్వర్ణాల చెరువు బండ్‌ అధ్వానంగా తయారయ్యాయి. వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. పర్యవేక్షణ లేక పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. రోడ్లకు పగుళ్లు వచ్చి కనీసం నడిచేందుకు వీలులేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. 

Tags :

మరిన్ని