Nellore: జిల్లాలో అక్రమాల్లో ‘కాక’లు తీరిన అధికారపార్టీ నేత

ఆయన జమానాలో కొండలు లోయలయ్యాయి. ఇసుక తోడెయ్యడంతో నదుల రూపురేఖలే మారిపోయాయి. ఆయన అనుచరుల కన్నుపడి ప్రభుత్వ భూములు కనుమరుగయ్యాయి.

Updated : 22 Apr 2024 12:18 IST

ఆయన జమానాలో కొండలు లోయలయ్యాయి. ఇసుక తోడెయ్యడంతో నదుల రూపురేఖలే మారిపోయాయి. ఆయన అనుచరుల కన్నుపడి ప్రభుత్వ భూములు కనుమరుగయ్యాయి. పెద్ద పదవి రావడంతోనే.. ఆయన కేసుకు సంబంధించిన ఫైళ్లు కోర్టులో నుంచే మాయమయ్యాయి. చిన్నచిన్న వ్యాపారులు మొదలు, బడా గుత్తేదారుల వరకు అందరూ ఆయనకు కప్పం చెల్లించుకోవాల్సిందే. ఒక్క మద్యం రాబడిలో వచ్చిన అక్రమ సంపాదనతోనే రాజభవనాన్ని తలదన్నేలా ప్యాలెస్‌ నిర్మించుకున్నారంటేనే అవినీతిలో ఆయన ఎంత కాకలు తీరిన నేతో అర్థమవుతుంది.

Tags :

మరిన్ని