YSRCP: చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు: వైకాపా ఎమ్మెల్యే

అనకాపల్లి: తెదేపా అధినేత చంద్రబాబుపై నర్సీపట్నం వైకాపా (YSRCP) ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమా శంకర్‌ మాట్లాడుతూ.. ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Updated : 17 Apr 2024 13:56 IST

అనకాపల్లి: తెదేపా అధినేత చంద్రబాబుపై నర్సీపట్నం వైకాపా (YSRCP) ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమా శంకర్‌ మాట్లాడుతూ.. ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని