Pattabhi: ఇసుక దోపిడీతో రూ.వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు: పట్టాభి

ఏపీలో ఇసుక దోపిడీతో వైకాపా నేతలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని తెలుగుదేశం నేత పట్టాభి ఆరోపించారు. దోచుకోవడానికి.. ముందే కుమ్మక్కై ఒక కంపెనీకే టెండర్లు కట్టబెట్టారని ద్వజమెత్తారు. రూ.వేల కోట్ల విలువైన ఇసుక టెండర్‌ను రూ.1,528 కోట్లకే ఇచ్చారని మండిపడ్డారు.      

Updated : 29 Feb 2024 14:36 IST

ఏపీలో ఇసుక దోపిడీతో వైకాపా నేతలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని తెలుగుదేశం నేత పట్టాభి ఆరోపించారు. దోచుకోవడానికి.. ముందే కుమ్మక్కై ఒక కంపెనీకే టెండర్లు కట్టబెట్టారని ద్వజమెత్తారు. రూ.వేల కోట్ల విలువైన ఇసుక టెండర్‌ను రూ.1,528 కోట్లకే ఇచ్చారని మండిపడ్డారు.      

Tags :

మరిన్ని