Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 36 మంది మావోయిస్టులు మృతి

Eenadu icon
By Video News Team Updated : 19 Dec 2024 16:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణ్‌పుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు మరోసారి నెత్తురోడింది. శుక్రవారం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దాదాపు 36 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల చరిత్రలో రెండో అతి పెద్ద ఘటనగా నిఘావర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు గట్టిపట్టున్నట్లుగా భావిస్తున్న బస్తర్ అడవుల్లోనే ఇంత భారీ ఎన్‌కౌంటర్ జరగడం పార్టీకి తీవ్ర నష్టంగా అంచనావేస్తున్నారు.

Tags :
Published : 05 Oct 2024 10:06 IST

మరిన్ని

సుఖీభవ

చదువు