IPhones: భారత్‌లో ఐఫోన్లు తయారవుతాయ్!: కేంద్రం కీలక ప్రకటన

Eenadu icon
By Video News Team Published : 16 May 2025 12:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

భారత్ నోటి నుంచి ‘యాపిల్’ పండు లాక్కోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. యాపిల్ సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నాయి. భారత్‌లో ఐఫోన్లను ఉత్పత్తి చేసేందుకు భారీ తయారీ కేంద్రం అవసరం పడుతుందని యాపిల్ కోరినట్టు వివరించాయి. ఈ వార్త చదివారా: ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ బెదిరింపులు!

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు