Siddaramaiah: బెంగళూరులోని రోడ్ల మరమ్మతులకు నెల రోజుల గడువు విధింపు: సీఎం సిద్ధరామయ్య

Eenadu icon
By Video News Team Published : 21 Sep 2025 13:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

బెంగళూరులో గుంతల రోడ్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులోని అన్ని రహదారులపై మరమ్మతులు చేయడానికి అధికారులకు నెల రోజుల గడువు విధించారు. గడువు లోపు పనులు పూర్తి చేయకపోతే చీఫ్‌ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. దీని కోసం ఇప్పటికే రూ.750 కోట్లు కేటాయించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ వార్త చదివారా: ఉపరాష్ట్రపతితో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ భేటీ

Tags :

మరిన్ని