Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Eenadu icon
By Video News Team Published : 03 Jul 2025 16:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. స్పిల్‌ వే వద్ద ఎగువన 27.230 మీటర్ల నీటిమట్టం ఉండగా.. దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 1,13,436 క్యూసెక్కులను స్పిల్‌ వే ఛానల్‌ ద్వారా తిరిగి గోదావరిలోకి వదులుతున్నారు. భారీ వాహనాల రాకపోకల కోసం మహానందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వేసిన రహదారి నీట మునిగింది. పోలవరం, గూటాల గ్రామాల మధ్యలో ఇసుకతిన్నెలు నీటమునుగుతున్నాయి. ఈ వీడియో చూశారా: రూ.400కు అర లీటరు పెట్రోల్‌.. బంకులో వినియోగదారుడికి బురిడీ!

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు