Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

Eenadu icon
By Video News Team Published : 11 Jul 2025 12:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. స్పిల్‌ వే వద్ద నీటిమట్టం ఎగువన 29.300 మీటర్లు ఉండగా.. దిగువన 20 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 3,72,732 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్‌ వే ఛానల్ ద్వారా తిరిగి గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ వీడియో చూశారా: భద్రాచలంలో 33.5 అడుగులకు చేరిన గోదావరి నీటమట్టం

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు