Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి.. డ్రోన్‌ విజువల్స్‌

Eenadu icon
By Video News Team Updated : 24 Jul 2025 11:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపి పెరుగుతోంది. దీంతో పోలవరం, పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన 28.160 మీటర్లు, దిగువన 18.400 మీటర్లు నీటిమట్టం నమోదైంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 2.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వార్త చదివారా: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!

Tags :
Published : 24 Jul 2025 11:01 IST

మరిన్ని

సుఖీభవ

చదువు