TG News: మరో 25 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌’: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Video News Team Published : 02 May 2025 09:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టిన స్లాట్‌ విధానాన్ని ఈ నెల 12 నుంచి మరో 25 కార్యాలయాల్లో అమలులోకి తేనున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత నెల 10వ తేదీ నుంచి 22 కార్యాలయాల్లో అమలు చేస్తున్న స్లాట్‌ విధానానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. గత నెలాఖరుకు రోజుకు సగటున 866 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిలో 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ వార్త చదివారా: కులగణన నిర్ణయం.. కాంగ్రెస్‌ విజయం

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు