Kavitha: అమరవీరుల కుటుంబాలకు కవిత క్షమాపణ

Eenadu icon
By Video News Team Published : 25 Oct 2025 15:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో 1200 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అందులో చాలా కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో అమరవీరులు, వారి కుటుంబాలకు కవిత క్షమాపణ చెప్పారు. ఈ వార్త చదివారా: సీఎం, మంత్రుల ఆధిపత్య ధోరణి భరించలేకే ఐఏఎస్‌ల రాజీనామా: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Tags :

మరిన్ని